17/05/2026
*వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు పార్లమెంట్ ఇంచార్జ్ శ్రీ కారుమూరి సునీల్ కుమార్ గారి పర్యటన వివరాలు*
రాష్ట్రంలో *మొక్కజొన్న - మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పంటలకు గిట్టుబాటు ధరలు, రైతుల ప్రస్తుత పరిస్థితులపై సమగ్రంగా చర్చించేందుకు* ఈ రోజు అనగా *ఆదివారం నూజివీడు నియోజకవర్గంలో రైతుల సమావేశ* కార్యక్రమం నిర్వహించబడనుంది.
ఈ కార్యక్రమానికి *మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ మేక వెంకట ప్రతాప్ అప్పారావు గారితో కలిసి కారుమూరి సునీల్ కుమార్ గారు* వేదికను పంచుకోనున్నారు.
*రైతు సంక్షేమం మరియు వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా* నిర్వహిస్తున్న ఈ సమావేశానికి *రైతు సోదరులు,పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం* చేయవలసిందిగా మనవి.
*📅 తేదీ: 17-05-2026 (ఆదివారం)*
*🕑 సమయం: మధ్యాహ్నం 2:00 గంటలకు*
*📍 వేదిక: కృష్ణ విలాస్ కళ్యాణ మండపం, రాజీవ్ సర్కిల్ సమీపంలో, నూజివీడు.*
—
*వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం*
*ఏలూరు పార్లమెంట్*